Surprise Me!

అందరూ కలిసి జగన్ ని ఓడించారు.. ప్రజల్లో అభిమానం పోలేదు: ధర్మాన కృష్ణదాస్ | YSRCP | Asianet Telugu

2025-04-20 88,835 Dailymotion

తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొని మాట్లాడారు. వైయస్ జగన్ పాలనలో బీజీలు ఆత్మగౌరవంతో జీవించాయన్నారు. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకున్నాయని.. రాజ్యాధికారాన్ని అనుభవించాయని... జగన్‌ తన పాదయాత్రలో పేదల కష్టాలు చూశారని చెప్పారు. నాడు రాజశేఖర్‌ రెడ్డి ప్రజలందరికీ మేలు చేశారని.. జగన్‌ కూడా అదే బాటను అనుసరించారన్నారు.

#dharmana #dharmanakrishnadas #ysrcp #ysjagan #appolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️